ట్రాఫిక్ ఆంక్షలు..అధికారులపై జగన్ ఆగ్రహం

51
jagan
- Advertisement -

నిన్నటి విశాఖ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్‌ ఆంక్షలపై ఏపీ సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్‌…విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. గంటలతరబడి ట్రాఫిక్‌ ఎందుకు నిలిపేశారని అధికారులను ప్రశ్నించారు జగన్.

ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారన్న సీఎం….భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆదేశాలు ఇచ్చారు జగన్‌. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాన్న అని తెలిపారు.

- Advertisement -