ఏప్రిల్‌..ఆల్ కూల్ డే: ఎంపీ సంతోష్

52
mp santhosh
- Advertisement -

ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ దెబ్బకు ఉదయం దాటితే ప్రజలు భయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అధికారులు సైతం అత్యవసరమైతే తప్ప ఎండసమయంలో బయటకి రావొద్దని సూచించారు. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్..ఏప్రీల్ ఫూల్స్‌ డే సందర్భంగా వినూత్న ఆలోచన చేశారు.

ఏప్రిల్ 1న ఎవ‌రినైనా ఫూల్ చేయాల‌ని ప్ర‌య‌త్నించడం సాధార‌ణమ‌ని కానీ ఆల్ ఫూల్స్ డేని ఆల్ కూల్ డేగా మార్చేందుకు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మీ ప‌రిచ‌య‌స్తుల‌కు ఒక మొక్క‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర్చాలని ట్విట్టర్ ద్వారా కోరారు.

- Advertisement -