ఈవీఎంలను మార్చేశారు!

72
akhilesh
- Advertisement -

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 10న(రేపు) వెలువడనున్న తరుణంలో ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన అఖిలేష్… ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు.

కౌంటింగ్‌కు ముందే ఎన్నికల కమిషన్‌ అధికారులే ఈవీఎంలను మార్చేశారని మండిపడ్డారు. బీజేపీ ఓడిపోయే నియోజకవర్గాలన్నింటిలో ఈవీఎంలను మార్చారని మండిపడ్డారు.

ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపిన అఖిలేష్…ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నారు.

- Advertisement -