మొక్కలు నాటిన సినీనటి జ్యోతి..

173
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు సినీ నటి జ్యోతి.

ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు.ప్రతి ఒక్కరు గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం హరితేజ,అషు రెడ్డి,రోల్ రైడ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు జ్యోతి.

- Advertisement -