అడిషనల్ డీజీలకు డీజీపీలుగా ప్రమోషన్‌

287
acb dg purnachander rao
- Advertisement -

అడిషనల్ డీజీలుగా ఉన్న గోపికృష్ణ, పూర్ణచందర్ రావులకు డీజీపీలుగా ప్రమోషన్‌ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ గా గోపి కృష్ణ ను ఏసీబీ డీజీ గా పూర్ణచందర్ రావ్ కు పోస్టింగ్స్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది సర్కార్.

- Advertisement -