గోపిచంద్ – రవితేజ..క్రేజీ అప్‌డేట్!

47
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ..గోపిచంద్ మలినేనితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శ్రీను, బలుపు, క్రాక్ బ్లాక్ బాస్టర్ హిట్ కాగా తాజాగా వస్తున్నసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.

Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

అయితే ఈ సినిమాలో రవితేజ సరసన పూజా హెగ్డేని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read:పాక్ చేతిలో భారత్ ఓటమి..

- Advertisement -