దేశంలో 24 గంటల్లో 8,586 కరోనా కేసులు

82
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 8,586 కరోనా కేసులు నమోదుకాగా 48 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,57,546కు చేరగా 4,37,33,624 మంది బాధితులు కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 527,416 ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 210.31కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -