దేశంలో కరోనా ఉగ్రరూపం..24 గంటల్లో 81,466 కరోనా కేసులు

126
corona
- Advertisement -

దేశంలో కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల్లో 81,466 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 469 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,03,131కు చేరగా ఇప్పటి వరకు 1,15,25,039 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్‌ కేసులుండగా కరోనాతో ఇప్పటి వరకు 1,63,396 మంది మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 6,87,89,138 డోసులు వేసినట్లు వైద్యశాఖ తెలిపింది.

- Advertisement -