దేశంలో 24 గంటల్లో 6,990 కరోనా కేసులు..

154
Covid-19 cases
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 6,990 కరోనా కేసులు నమోదుకాగా 190 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 1,00,543 కేసులు యాక్టీవ్‌గా ఉండగా 4,68,980 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 10,116 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,23,25, 02,767 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -