దేశంలో 24 గంటల్లో 6168 కరోనా కేసులు

59
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 6168 కరోనా కేసులు నమోదుకాగా 21 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,44,42,507కు చేరగా 4,38,55,365 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 59,210 కేసులు నమోదుకాగా ఇప్పటివరకు కరోనాతో 5,27,932 మంది మరణించారు. రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి.

- Advertisement -