రాష్ట్రంలో 24 గంటల్లో 5,567 కరోనా కేసులు..

125
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 23 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్‌ కేసులుండగా గత 24 గంటల్లో 1, 02,335 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో 989, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్‌లో 367, మహబూబ్‌నగర్‌లో 258 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.

- Advertisement -