దేశంలో 24 గంటల్లో 3,14,835 కరోనా కేసులు

175
Coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 3,14,835 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 2,104 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,59,30,965కు చేరాయి. ఇప్పటి వరకు 1,34,54,880 మంది కరోనా నుండి కోలుకోగా 1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,91,428 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటి వరకు మొత్తం 27,27,05,103 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వివరించింది.

- Advertisement -