కరోనాతో సీపీఎం ఏచూరి తనయుడు మృతి…

148
yechuri
- Advertisement -

సీపీఎం జాతీయనేత సీతారం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. కరోనాతో ఆయన తనయుడు ఆశిష్ ఏచూరి మృతిచెందారు. రెండు వారాల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఓ ప్రముఖ ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు ఆశీష్. ఏచూరి తనయుడు మృతితో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

- Advertisement -