దేశంలో పెరిగిన కరోనా కేసులు..

184
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 46,759 క‌రోనా కేసులు న‌మోదుకాగా 509 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,26,49,947కు చేరగా 3,18,51,802 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 3,59,775 యాక్టివ్ కేసులుండగా 4,37,370 మంది కరోనాతో మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 62,29,89,134 డోసుల‌ను పంపిణీ చేయగా గ‌త 24 గంట‌ల్లో కోటీ 3ల‌క్ష‌ల 35వేల 290 మందికి వ్యాక్సినేష‌న్ చేశామ‌ని తెలిపింది.

- Advertisement -