దేశంలో 24 గంటల్లో 44,643 కరోనా కేసులు

171
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 44,643 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 464 మంది చ‌నిపోయారు. కరోనా నుండి 3,10,15,844 మంది కోలుకోగా గ‌త 24 గంట‌ల్లో ఈ మ‌హమ్మారి నుంచి 42,096 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 4,14,159 యాక్టివ్ కేసులుండగా దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 49,53,27,595 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -