40 వేలకు దిగువలో కరోనా కేసులు..

241
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తొలిసారి 40 వేలకు దిగువలో కేసులు నమోదుకాగా మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో 39,796 కరోనా కేసులు నమోదుకాగా 723 మంది మృతిచెందారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229కి చేరగా 2,97,00,430 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,82,071 యాక్టివ్ కేసులుండగా 4,02,728 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు 35,28,92,046 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని…41,97,77,457 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -