- Advertisement -
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,66,161 కరోనా కేసులు నమోదుకాగా 3754 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,575 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 37,45,237 యాక్టివ్ కేసులుండగా 1,86,71,222 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,46,116 కి చేరింది.
- Advertisement -