దేశంలో 24 గంటల్లో 2,86,384 కరోనా కేసులు..

101
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంట‌ల్లో 2,86,384 కేసులు న‌మోదుకాగా 573 మంది క‌రోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టీవ్ కేసులుండగా పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేష‌న్ అందించగా ప్ర‌స్తుతం హెల్త్ వ‌ర్క‌ర్లు, క‌రోనా ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌, 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.

- Advertisement -