దేశంలో 24 గంట‌ల్లో 2710 కరోనా కేసులు

30
covid 19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో 2710 మందికి క‌రోనా పాజిటివ్ రాగా 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 4,31,47,530కు చేరగా 4,26,07,177 మంది బాధితులు వైరస్‌ నుంచి క లుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 5,24,539 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 0.04 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా ఉంది.

- Advertisement -