దేశంలో 24 గంటల్లో 2685 కరోనా కేసులు..

71
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 2685 కరోనా కేసులు నమోదుకాగా 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా4,26,09,335 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 16,308 కేసులు యాక్టివ్‌గా ఉండగా , 5,24,572 మంది బాధితులు మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉండగా యాక్టివ్‌ కేసులు 0.04 శాతం, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.

- Advertisement -