దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు…

60
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2593 కరోనా కేసులు నమోదుకాగా 44 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,30,57,545కు చేరగా 4,25,19,479 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,873 యాక్టివ్ కేసులుండగా 5,22,193 మంది మృతిచెందారు.

దేశంలో రికవరీ రేటు 98.75 శాతం ఉండగా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. రోజువారీ పాటివిటీ రేటు 0.546 శాతానికి పెరగగా ఇప్పటివరకు 1,87,67,20,318 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -