దేశంలో 24 గంటల్లో 2,568 కరోనా కేసులు

99
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,876 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా 98 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరగా 4,24,50,055 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 32,811 యాక్టివ్ కేసులుండగా 5,16,072 మంది కరోనాతో మృతిచెందారు.

మొత్తం కేసుల్లో 0.08 కేసులు యాక్టివ్‌గా ఉండగా 98.72 శాతం బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. రోజువారి పాజిటివిటీ రేటు 0.38 శాతంగా ఉండగా ఇప్పటివకు 1,80,60,93,107 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -