దేశంలో 24 గంటల్లో 25,290 కరోనా కేసులు..

90
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 25,920 కేసులు నమోదుకాగా 492 మంది మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరగా 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టివ్ కేసులుండగా 5,10,905 మంది మృతిచెందారు.

దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉండగా ఇప్పటివరకు 1,74,64,99,461 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -