దేశంలో 24 గంటల్లో 2226 కరోనా కేసులు…

33
corona
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో 2226 కరోనా కేసులు నమోదుకాగా 65 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,31,36,371కి చేరగా 4,25,97,003 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,955 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,24,413 మంది కరోనాతో మృతిచెందారు.

మొత్తం కరోనా కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా ఉంది.

- Advertisement -