దేశంలో 24 గంటల్లో 2,17,353 కరోనా కేసులు…

121
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1185 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరాయి. ఇప్పటి వరకు 1,25,47,866 మంది కోలుకున్నారు. కరోనాతో 1,74,308 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 11,72,23,509 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.

- Advertisement -