దేశంలో 24 గంటల్లో 20,408 కరోనా కేసులు..

21
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 20,408 కరోనా కేసులు నమోదుకాగా 54 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,40,00,138కి చేరగా 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,43,384 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేట 5.05 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 203.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -