నేటి ముఖ్యమైన వార్తలు..

10
- Advertisement -

()రాజకీయ నాయకుల ప్రసంగాల్లో పొరపాట్లు దొర్లడం సహజమే. అయితే వారు చేసే కామెంట్స్ వైరల్‌గా మారుతుంటాయి. అయితే తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం అలాంటి పొర

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మోడీ మళ్లీ సీఎం కావాలి ..నీతీశ్‌ నవ్వుల పాలు!

()పార్లమెంట్ ఎన్నికల సమరం జూన్ 1 నుండి ముగియనున్న సంగతి తెలిసిందే. ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక జూన్ 1న ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..జూన్ 1న ఇండియా సమావేశం

()సీఎం రేవంత్‌ రెడ్డి పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు రేవంత్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పంజాబ్ కు సీఎం రేవంత్

()బెంగళూరు రేవ్ పార్టీ సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులతో రాజకీయ నాయకుల పుత్రరత్నాలు ఉండటంతో పోలీసులు కూడా సీరియస్‌గా

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నేనేం దేవుడిని కాదు…తప్పు చేశా!

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరుగగా కేజీ వెండపై ఏకంగా రూ. 1500 పెరిగింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Price:లేటెస్ట్ ధరలివే

()మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ,

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మాస్‌ని మెప్పించే చిత్రం.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

()ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడికి పాల్పడింది హమాస్. హమాస్‌ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్‌ అవివ్‌ నగరంలో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడి..

()ఖమ్మం – నల్లగొండ – వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌..అప్‌డేట్

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌ని మరో 7 రోజులు పొడగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్‌ స్కాం కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kejriwal:మధ్యంతర బెయిల్‌ పొడగించండి

- Advertisement -