దేశంలో 24 గంటల్లో 1997 కరోనా కేసులు

46
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1997 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 6గురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,46,06,460కి చేరగా 4,40,47,344 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 30,362 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 5,28,754 మంది కరోనాతో మృతిచెందారు.

- Advertisement -