దేశంలో 24 గంటల్లో 19,968 కరోనా కేసులు

52
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 19,968 కరోనా కేసులు నమోదుకాగా 48,847 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,87,766 శాంపిల్స్ టెస్టు చేయగా పాజిటివిటీ రేటు1.68 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,20,86,383కి చేరగా రికవరీ రేటు 98.28 శాతానికి పెరిగింది.

- Advertisement -