భారత్ కరోనా అప్‌డేట్..

31
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కి చేరగా ఇప్పటి వరకు 4,41,43,179 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 5,30,695 మంది మృతిచెందగా 3,428 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 0.01శాతంగా ఉండగా రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.05 కోట్ల వ్యాక్సిన్‌ అందించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -