తిరుమల అప్‌డేట్..

57
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.ఆదివారం శ్రీవారిని 70,373 మంది దర్శించుకోగా 32,954 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండి ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -