దేశంలో 24 గంటల్లో 16,047 కరోనా కేసులు..

50
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 16,047 కరోనా కేసులు నమోదుకాగా 54 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరగా 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,28,261 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,26,826 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.29 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 207.03 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -