దేశంలో 24 గంటల్లో 13,091 కరోనా కేసులు..

109
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 13,091 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 340 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,670కి చేరగా ఇందులో 3,38,00,925 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,38,556 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,62,189 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే సగానికిపైగా ఉన్నాయి.

- Advertisement -