భారత్‌ కరోనా అప్‌డేట్..

72
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 11,466 కరోనా కేసులు నమోదుకాగా 460 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,88,579కి చేరగా 3,37,87,047 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,39,683 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,61,849 మంది కరోనాతో మృతిచెందారు. కొత్త కేసుల్లో కేరళలోనే 6,409 కేసులు ఉండటం విశేషం.

- Advertisement -