దేశంలో 24 గంటల్లో 1082 కరోనా కేసులు

147
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,082 కొత్త కేసులు నమోదుకాగా 7 గురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,59,447కి చేరగా ప్రస్తుతం దేశంలో 15,200 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 5,30,486 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు 219.71 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేయగా మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98. 78శాతంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

 

 

- Advertisement -