భారత్..కరోనా అప్‌డేట్

15
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 10,256 కరోనా కేసులు నమోదుకాగా 68 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,43,89,176కు చేరగా 4,37,70,913 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 90,707 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,27,556 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.61 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 211.13 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -