దేశంలో 24 గంటల్లో 10,126 కరోనా కేసులు…

101
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 10,126 క‌రోనా కేసులు న‌మోదుకాగా 332 మంది మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,638గా ఉండగా గత 24 గంటల్లో కరోనా నుంచి 11,982 మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.25 శాతానికి చేరగా ఇప్పటి వరకూ మొత్తం 109.08 కోట్లకు పైగా కరోనా డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 266 రోజుల త‌ర్వాత అతి తక్కువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.

- Advertisement -