కవితను కలిసిన యువీకెన్ ఫౌండేషన్ ప్రతినిధులు..

161
kavitha
- Advertisement -

ఎమ్మెల్సీ కవితను కలిశారు యువీకెన్ ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ సందర్భంగా నిజామాబాద్ జనరల్ హాస్పిటల్‌లో యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ ‌సింగ్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యూవీకెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ‌కవిత తెలిపారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌ లోని ఆమె నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు యూవీకెన్ సంస్థ ప్రతినిధులు.

- Advertisement -