వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే….

26
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్ అయింది. జగన్ సెంటిమెంట్ అయిన ఇడుపులపాయ నుండి లిస్ట్‌ను రిలీజ్ చేశారు. 11 మంది బీసీలు,4గురు ఎస్సీలు,ఒక ఎస్టీ,9 మంది ఓసీలకు సీటు కేటాయించారు.

శ్రీకాకుళం నుండి తిలక్, విజయనగరం నుండి చంద్రశేఖర్, విశాఖ పట్నం బొత్స జాన్సి,అరకు – తనుజ రాణి, కాకినాడ-చామలశెట్టి సునీల్, అమలాపురం – రాపాక వరప్రసాదరావు,రాజమండ్రి – శ్రీనివాసులు,నర్సాపురం – ఉమాబాల,ఎలూరు-సునీల్ కుమార్,మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు ఉన్నారు.

విజయవాడ – కేశినేని నాని,గుంటూరు – కిలారి రోశయ్య,నరసరావుపేట-అనిల్ యాదవ్,బాపట్ల-నందిగం సురేశ్,ఒంగోల్ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,నెల్లూరు విజయసాయిరెడ్డి,తిరుపతి-గురుమూర్తి,చిత్తూరు – రెడ్డప్ప,రాజంపేట-మిథున్ రెడ్డి,కడప- అవినాష్ రెడ్డి,కర్నూల్ -రామయ్య,నంద్యాల- బ్రహ్మానందరెడ్డి, హిందుపూర్ – సునీత,అనంతపూర్-మాలగుండ్ల శంకర్ నారాయణ ఉన్నారు.

Also Read:ఫోన్ పోయిందా..ఈజీగా కంప్లైంట్ చేయండి!

- Advertisement -