యాదాద్రిలో రెండోరోజు స్వామివారి జయంతి ఉత్సవాలు..

331
Yadadri
- Advertisement -

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రెండోరోజు స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ ఉదయం కాళీయమర్దన సేవ, లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు.

రాత్రి రామవతార సేవలు నిర్వహించనున్నారు. హనుమంత వాహన సేవపై రామావతారంలో బాలాలయంలో ఉరేగనున్నారు యాదగిరీశుడు.

ఇక చివరిదైన మూడవ రోజు పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకంతో జయంత్రి ఉత్సవాలు ముగియ నున్నాయి.

- Advertisement -