కరోనా…అప్ డేట్స్

244
covid 19
- Advertisement -

ప్రపంచ వ్యాప్తగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,18,758కి చేరింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,51,966 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 452మంది వైరస్‌తో మృతి చెందారు. దేశవ్యాప్తంగా 1,766 మంది కోలుకున్నారు. దేశంలో 11,616 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 186 మంది ఇంటికి వెళ్లారు.

ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 572కు చేరింది. ఇప్పటివరకు 35 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.కరోనా బారినపడి ఇప్పటివరకు 14 మంది మరణించారు. ఆసుపత్రుల్లో 528 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -