మ‌హిళ‌ల భ‌ద్ర‌త అంశం కీల‌క‌మైంది- రాష్ట్ర‌ప‌తి

487
President Ram Nath Kovind
- Advertisement -

రాజ‌స్థాన్‌లోని సిరోహి ప‌ట్ట‌ణంలో మహిళ సాధికారత, సామాజిక పరివర్తన జాతీయ సదస్సులో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అత్యాచారం కేసులో పోక్సో చ‌ట్టం కింద నిందితులుగా ఉన్న‌వారికి క్ష‌మాభిక్ష ప‌టిష‌న్ పెట్టుకునే హ‌క్కు క‌ల్పించ‌కూడ‌ద‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు.

మ‌హిళ‌ల భ‌ద్ర‌త అంశం కీల‌క‌మైంద‌ని, క్ష‌మాభిక్ష పిటిష‌న్ల‌ను పార్ల‌మెంట్ స‌మీక్షించాల‌ని ఆయ‌న తెలిపారు. అయితే నిర్భ‌య కేసులో క్ష‌మాభిక్ష పెట్టాల‌ని నిందితుడి పెట్టుకున్న అభ్య‌ర్థ‌న అంశాన్ని తిర‌స్క‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప‌తిని కోరింది.

Women safety is a serious issue. Rape convicts under POCSO Act should not have right to file mercy petition. Parliament should review mercy petitions..

- Advertisement -