సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పల్లా..

224
- Advertisement -

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియామకమైన పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎంను పల్లా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పల్లాకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్ర రైతాంగాన్ని ఓ సంఘటిత శక్తిగా మార్చే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని కోరారు.

MLC Palla Rajeshwar Reddy

- Advertisement -