గంగూలీ కుటుంబంలో ఐదుగురికి కరోనా!

270
sourav ganguly
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరికి ఆందోళన కలిగిస్తోంది. సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజాప్రతినిధులు,సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు కరోనా బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు.

తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

గంగూలీ అన్నయ్య స్నేహాశిష్, ఆయన భార్య కరోనా బారీ పడ్డారు. ఇప్పటికే వీరి ఫ్యామిలీలో స్నేహాశిష్ అత్తమామలు,వారింట్లో పనిచేసే వ్యక్తికి కరోనా సోకింది. దీంతో వీరంతా హోమ్ క్వారంటైన్‌లోనే చికిత్స తీసుకుంటున్నా

- Advertisement -