- Advertisement -
భారత్ – రష్యా రాయబారిగా నియమితులయ్యారు వినయ్ కుమార్. ప్రస్తుతం మయన్మార్కు భారత రాయబారిగా ఉన్న ఆయన్ని రష్యాకు రాయబారిగా నియమించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిది.
రష్యా దీర్ఘకాలంగా భారత్కు భాగస్వామిగా ఉంది. భారత విదేశాంగ విధానంలో భారత్-రష్యా సంబంధాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల విజయం సాధించిన వ్లాదిమర్ పుతిన్కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మీతో కలిసిపనిచేసేందుకు చూస్తున్నామని తెలిపారు.
Also Read:BJP:ఏపీలో బీజేపీ సత్తా చాటేనా?
- Advertisement -