17న విజయ్ రాజా…జెమ్

135
shivajiraja
- Advertisement -

సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జెమ్’.సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 17న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా విజయ్ రాజా మాట్లాడుతూ…ఈ సినిమాకు బ్యాక్ బోన్ టెక్నీషియన్స్ అని .. అజయ్, సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి లాంటి ఆర్టిస్టులు మా చిత్రంలో నటించి,ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ…తనకు ఈ సినిమాతో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే సినిమా ‘జెమ్’ అవుతుందన్నారు. పత్తికొండ కుమార స్వామి నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -