గ్రీన్ ఛాలెంజ్‌లో పోతుగల్ గ్రామస్తులు..

23
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్ రావు పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండలం, పోతుగల్ గ్రామంలో సర్పంచ్ అధ్వర్యంలో గ్రామస్తులు 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ చేపట్టిన కార్యక్రమం గొప్పదని కొనియాడారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -