జహాన్ ఓటు…వహన్ టీకా: సీఎం కేజ్రీవాల్

136
kejri
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో జహాన్ ఓటు, వహన్ టీకా (ఎక్కడ ఓటు, అక్కడే టీకా) కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. రానున్న రెండు రోజుల్లో ప్రతి ఇంటికి బూత్ లెవల్ అధికారి బృందం వెళ్లనుందన్నారు.

ప్రజలకు వ్యాక్సినేషన్ స్లాట్ అందించనున్నారు అధికారులు.వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించే వారిని ఒప్పించనున్నారు బూత్ లెవల్ అధికారి బృందం. ఇవాళ 70 వార్డులలో జహాన్ ఓటు, వహన్ టీకా కార్యక్రమం ప్రారంభంకానుండగా త్వరలోనే డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు కేజ్రీవాల్. నాలుగు వారాల్లో 45 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి అవుతుందన్నారు.

- Advertisement -