మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం..

225
ktr minister
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌,ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా కేటీఆర్‌కు యూఏఈ నుండి అంతర్జాతీయ ఆహ్వానం అందింది. యూఏఈ పెట్టుబడుల సదస్సుకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. మార్చి 24 నుంచి దుబాయ్‌లో ఈ సదస్సు జరుగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు పలు దేశాలను ప్రతినిధులు హాజరుకానున్నారు.

- Advertisement -