- Advertisement -
టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై నిర్ణయం తీసుకుందని వార్తలు ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు టీటీడీ ఈవో శ్యామలరావు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
Also Read:Congress:ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత
- Advertisement -

